గంధము పుయ్యరుగా (కీర్తన)

(గంధము పుయ్యరుగా నుండి దారిమార్పు చెందింది)

గంధము పుయ్యరుగా అనేది ప్రాచుర్యం పొందిన కీర్తన. దీనిని కర్ణాటక సంగీతకారుడైన త్యాగరాజ స్వామి రచించారు.ఈ కీర్తనను హనుమతోడి జన్యరాగమైన పున్నాగవరాళి, ఆదితాళంలో గానం చేస్తారు.[1]

కీర్తన మార్చు

గంధము పుయ్యరుగా

పన్నీరు గంధము పుయ్యరుగా

అందమైన యదునందుని పైని

కుందరదనవర వందగ పరిమళ "గంధము" పుయ్యరుగా

భారతీయ సంస్కృతిలో మార్చు

 
గంధము పుయ్యరుగా కీర్తనను సుశీల, బాలసుబ్రహ్మణ్యం కలిపి గానం చేశారు

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.