గుండవరపు లక్ష్మీనారాయణ
గుండవరపు లక్ష్మీనారాయణ కవిగా, నాటకకర్తగా సుప్రసిద్ధుడు. ఇతడు 1940లో జన్మించాడు. ఉత్తమ అధ్యాపకుడు, అవధాని, రంగస్థలనటుడు, సంభాషణచతురుడుగా పేరు గడించాడు. ఎక్కువకాలం గుంటూరు జె.కె.సి.కళాశాలలో పనిచేసి 1998లో పదవీ విరమణ చేశాడు. ఇతడు తన అరవయ్యేడవ యేట 2007, అక్టోబరు 16న మరణించాడు.[1]
రచనలుసవరించు
- తెలుగు సాహిత్యములో సందేహ ధోరణులు – సమన్వయ సరణులు[2]
- నారాయణదర్శనము (ఆదిభట్ల నారాయణదాసు గురించిన సిద్ధాంతవ్యాసం)
- చతురాస్య
- తిరుపతివేంకటీయము
- పంచముఖి
- కళాకేళి[3]
- భీమేశ్వరపురాణము - దక్షిణకాశికా వ్యాఖ్య సహితము (సంపాదకత్వం)
- కొప్పరపు సోదరకవుల కవిత్వము : శతావధానములు, ఆశుకవితలు, పండిత ప్రశంసలు (సంపాదకత్వం)
- కొప్పరపు సోదరకవుల లఘు రచనలు
- ప్రసాదరాయకులపతి - అవధాన ప్రసార భారతి
మూలాలుసవరించు
- ↑ హిందూ ఆంగ్ల దినపత్రికలో గుండవరపు లక్ష్మీనారాయణ మరణవార్త
- ↑ "సాహిత్యచరిత్రలో వాదవివాదాల సమగ్రమైన సమీక్ష". Archived from the original on 2016-03-05. Retrieved 2020-06-11.
- ↑ [permanent dead link] కీ||శే|| గుండవరపువారి 'కళాకేళి' వైభవం - డా||[permanent dead link] గుమ్మా సాంబశివరావు