గోరంట్ల రాజేంద్రప్రసాద్

గోరంట్ల రాజేంద్రప్రసాద్ రామానాయుడుతో కలిసి ఎన్నో చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. 1963లో రాముడు భీముడు చిత్రం భాగస్వామిగా సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. అలాగే ప్రతిజ్ఞా పాలన, శ్రీకృష్ణ తులాభారం, స్త్రీ జన్మ, జీవన తరంగాలు చిత్రాలను నిర్మించారు. ఆ తర్వాత మాధవి పిక్చర్స్ సంస్థను స్థాపించి అక్కినేని నాగేశ్వరరావు హీరోగా బందిపోటు దొంగలు, కురుక్షేత్రం, దొరబాబు, ఆటగాడు, సుపుత్రుడు తదితర చిత్రాలు నిర్మించారు.

మరణం మార్చు

86 సంవత్సరాల గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ అనారోగ్యం కారణంగా 2022 జులై 7న కన్నుమూశారు.[1]

మూలాలు మార్చు

  1. "ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్‌ కన్నుమూత". web.archive.org. 2022-07-07. Archived from the original on 2022-07-07. Retrieved 2022-07-07.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)