గోస్పాడు మండలం

ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా లోని మండలం

గోస్పాడు మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నంద్యాల జిల్లాకు చెందిన మండలం.
OSM గతిశీల పటము

పరిపాలనా విభాగం
పటం
Coordinates: 15°22′N 78°25′E / 15.36°N 78.42°E / 15.36; 78.42
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లానంద్యాల జిల్లా
మండల కేంద్రంగోస్పాడు
Area
 • మొత్తం135 km2 (52 sq mi)
Population
 (2011)[3]
 • మొత్తం41,066
 • Density300/km2 (790/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి998

మండల గణాంకాలు సవరించు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 41,066, అందులో పరుషులు 20550 మంది ఉండగా,స్త్రీలు 20516 మంది ఉన్నారు.అక్షరాస్యత మొత్తం 56.95.పురుషులు అక్షరాస్యత 71.30, స్త్రీల అక్షరాస్యత 42.10

మండలం లోని గ్రామాలు సవరించు

రెవెన్యూ గ్రామాలు సవరించు

  1. ఎం.కృష్ణాపురం
  2. ఎం.చింతకుంట
  3. ఎస్.కూలూరు
  4. ఎస్.నాగులవరం
  5. కానాలపల్లె
  6. గోస్పాడు
  7. జిళ్లెల
  8. జూలెపల్లె
  9. తెల్లపురి
  10. దీబగుంట్ల
  11. పసురపాడు
  12. యాల్లూరు
  13. రాయపాడు
  14. వంటివెలగల
  15. సాంబవరం

రెవెన్యూయేతర గ్రామాలు సవరించు

మూలాలు సవరించు

  1. Error: Unable to display the reference properly. See the documentation for details.
  2. Error: Unable to display the reference properly. See the documentation for details.
  3. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు సవరించు