గౌతమ్ అదానీ
గౌతమ్ అదానీ భారత దేశానికి చెందిన వ్యాపారవేత్త మరియు అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్. ఆయన ప్రపంచంలోనే 5వ అత్యంత సంపన్నుడిగా నిలిచాడు. గౌతమ్ అదానీ పోర్టుల నిర్మాణం, బొగ్గు పరిశ్రమలు, సిమెంట్ రంగం[1], విమాన రంగం, మీడియా మరియు రిటైల్ రంగాలలో తన వ్యాపారాలను విస్తరించాడు.[2]
మూలాలుసవరించు
- ↑ Zee News Telugu (27 April 2022). "సిమెంట్ రంగంలోకి రానున్న అదానీ గ్రూప్". Archived from the original on 22 May 2022. Retrieved 22 May 2022.
- ↑ Eenadu (22 May 2022). "ఆ రోజు... చనిపోతాననుకున్నా". Retrieved 22 May 2022.