చల్లా శ్రీనివాసులు శెట్టి
చల్లా శ్రీనివాసులు సెట్టి అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్స్ టెక్నాలజీ వర్టికల్స్ను చూస్తున్న భారతీయ స్టేట్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శ్రీనివాసులు శెట్టి వివిధ స్థాయిల్లో దాదాపు 36 ఏళ్లపాటు సేవలందించారు. [1]
జూన్ 29, 2024న, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో ఆగస్టు 2024లో దినేష్ కుమార్ ఖరా తర్వాతి స్థానంలో స్టేట్ బ్యాంక్ 27వ ఛైర్మన్గా శ్రీనివాసులు శెట్టిని నియమించింది. [2]
- ↑ "ఎస్బీఐ ఛైర్మన్గా చల్లా శ్రీనివాసులు.. ప్రతిపాదించిన ఎఫ్ఎస్ఐబీ".
{{cite news}}
: CS1 maint: url-status (link) - ↑ "Challa Sreenivasulu Setty Appointed As Next SBI Chairman".
{{cite news}}
: CS1 maint: url-status (link)