చిలుకూరివారిగూడెం

ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా గ్రామం

చిలుకూరివారిగూడెం కృష్ణా జిల్లా మైలవరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

చిలుకూరివారిగూడెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
చిలుకూరివారిగూడెం is located in Andhra Pradesh
చిలుకూరివారిగూడెం
చిలుకూరివారిగూడెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°50′50″N 80°37′38″E / 16.847262°N 80.627237°E / 16.847262; 80.627237
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మైలవరం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521230
ఎస్.టి.డి కోడ్ 08659.

విద్యా సౌకర్యాలు మార్చు

అప్పిడి సుబ్బారెడ్డి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

వ్యవసాయం, సాగునీటి సౌకర్యం మార్చు

ఊర చెరువు - ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, ఈ చెరువులో 2016, మే-17న, పూడికతీత కార్యక్రమం ప్రారంభించారు. సారవంతమైన ఈ మట్టిని, ఈ గ్రామ రైతులు, తమ ట్రాక్టర్లతో పొలాలకు తరలించుకొనిపోవుచున్నారు. ఈ విధంగా చేయుటవలన, తమ పొలాలకు ఎరువుల ఖర్చు తగ్గుటయేగాక, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరిగి, గ్రామములో భూగర్భజలాలు అభివృద్ధి చెందగలవని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది గ్రామస్థులు తమ స్థలాలు మెరక చేయుటకు తరలించుకొనుచున్నారు. [2]

గ్రామ పంచాయతీ మార్చు

ఈ గ్రామం, పుల్లూరు గ్రామ పంచాయతీలోని ఒక శివారు గ్రామం.

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు