జక్కలవానిపల్లి నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

జక్కలవానిపల్లి
—  రెవెన్యూయేతర గ్రామం  —
జక్కలవానిపల్లి is located in Andhra Pradesh
జక్కలవానిపల్లి
జక్కలవానిపల్లి
అక్షాంశరేఖాంశాలు: 13°57′25″N 80°04′30″E / 13.957°N 80.075°E / 13.957; 80.075
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తిరుపతి
మండలం చిట్టమూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ విశేషాలు మార్చు

చైనాలోని షాంఘై నగరంలో, 2014, జూలై-18/19/20 తేదీలలో ఆర్థిక శాస్త్రవేత్తల సదస్సు జరుగుచున్నది. ఈ సదస్సులో పాల్గొనవలసిందిగా, ఈ గ్రామానికి చెందిన శ్రీ పొన్న మురళికి ఆహ్వానం అందినది. హైదరాబాదులోని "స్టూడెంట్ ఫర్ లిబర్టీ" అను సంస్థలో కార్యవర్గ సభ్యులుగా ఉన్న వీరు, ఆ సంస్థ అధ్యక్షులైన శ్రీ గెరిటి వెంకటేష్ తో పాటు, ఈ సదస్సులో పాల్గొనబోవుచున్నారు.

మూలాలు. మార్చు