జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, అనంతపురం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలో ఉన్న ఒక రాష్ట్ర విశ్వవిద్యాలయం జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, అనంతపురం. ఇది 1946లో స్థాపించబడింది, ఇది జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ చట్టం 1972 ద్వారా 1972 నుండి జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం యొక్క విభాగ కళాశాలగా ఉంది. 2008 లో ఇది జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయాల చట్టం, 2008 ద్వారా స్వయంప్రతిపత్తి హోదాను పొందింది.

జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, అనంతపురం
నినాదంయోగః కర్మసు కౌశలం
ఆంగ్లంలో నినాదం
చర్యలో శ్రేష్టమైనది యోగా
రకంఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్
స్థాపితం1946
వైస్ ఛాన్సలర్ప్రొఫెసర్ కె. లాల్ కిషోర్
విద్యాసంబంధ సిబ్బంది
160
అండర్ గ్రాడ్యుయేట్లు1440
పోస్టు గ్రాడ్యుయేట్లు400
స్థానంఅనంతపురం, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
కాంపస్రూరల్, 200 ఎకరాలు
జాలగూడుఅధికారిక వెబ్‌సైటు
దస్త్రం:Jawaharlal Nehru Technological University, Anantapur logo.jpg

ప్రముఖ పూర్వ విద్యార్థులు మార్చు

  • రవిరాజ్ పెనకచేర్ల BTech,EGPG in IIM-B - Director at Cognizant Technology Solutions, APAC Leader for ASEAN, Japan & Middle East Insurance Customers.
  • విక్టర్ విజయ్ కుమార్, President - Finance, Ind Barath Group
  • అజయ్, DIG of Police, Andhra Pradesh
  • ఎ.వి.సురేష్ బాబు, Vice-president of Manufacturing, HBL Power Systems Ltd.
  • కె.శ్రీనివాసులురెడ్డి, Chief Engineer, HNSS project, Government of Andhra Pradesh
  • రాజశేఖర్ గుండు, Lead Consultant & Technology Head at Wipro Technologies.
  • కిషోర్ రెడ్డి తరిమల, Vice President & Managing Director, Meru Networks India