జాంనగర్ లోక్సభ నియోజకవర్గం
గుజరాత్ లోని భారతీయ పార్లమెంట్ నియోజకవర్గం
(జాంనగర్ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
జాంనగర్ లోక్సభ నియోజకవర్గం (గుజరాతి: જામનગર લોકસભા મતવિસ્તાર)) గుజరాత్లోని 26 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. 1957 నుండి ఇప్పటివరకు జరిగిన 14 లోక్సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి 6 సార్లు భారతీయ జాతీయ కాంగ్రెస్, 5 సార్లు భారతీయ జనతా పార్టీ, 2 సార్లు స్వతంత్రపార్టీ, ఒకసారి జనతాదళ్ గెలుపొందాయి.
జాంనగర్ లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1951 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ |
అక్షాంశ రేఖాంశాలు | 22°30′0″N 70°0′0″E |
అసెంబ్లీ సెగ్మెంట్లు మార్చు
ఈ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.
విజయం సాధించిన సభ్యులు మార్చు
- 1957: మనుభాయ్ షా (భారత జాతీయ కాంగ్రెస్)
- 1962: ఎన్.దండేకర్ (స్వతంత్రపార్టీ)
- 1967: ఎన్.దండేకర్ (స్వతంత్రపార్టీ)
- 1971: దౌలత్ సిన్హ్జీ జడేజా (భారత జాతీయ కాంగ్రెస్)
- 1977: వినోద్భాయి షేఠ్ (జనతాపార్టీ)
- 1980: దౌలత్ సిన్హ్జీ జడేజా (భారత జాతీయ కాంగ్రెస్)
- 1984: దౌలత్ సిన్హ్జీ జడేజా (భారత జాతీయ కాంగ్రెస్)
- 1989: చంద్రేశ్ కోర్డియా (భారతీయ జనతా పార్టీ)
- 1991: చంద్రేశ్ కోర్డియా (భారతీయ జనతా పార్టీ)
- 1996: చంద్రేశ్ కోర్డియా (భారతీయ జనతా పార్టీ)
- 1998: చంద్రేశ్ కోర్డియా (భారతీయ జనతా పార్టీ)
- 1999: చంద్రేశ్ కోర్డియా (భారతీయ జనతా పార్టీ)
- 2004: విక్రం మదం (భారత జాతీయ కాంగ్రెస్)
- 2009: విక్రం మదం (భారత జాతీయ కాంగ్రెస్)