జూలకంటి బ్రహ్మానంద రెడ్డి

జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో మాచెర్ల నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2]

జూలకంటి బ్రహ్మానంద రెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
నియోజకవర్గం మాచెర్ల

వ్యక్తిగత వివరాలు

జననం 1964
వెల్దుర్తి గ్రామం, వెల్దుర్తి మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు నాగి రెడ్డి
నివాసం హెచ్. నం.2-59, గడ్డ మీడి బజార్, వెల్దుర్తి గ్రామం, వెల్దుర్తి మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తి రాజకీయ నాయకుడు

మూలాలు

మార్చు
  1. EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  2. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.