ద్రవిడ మున్నేట్ర కజగం
భారతదేశం రాజకీయ పార్టీ
(డిఎమ్కె నుండి దారిమార్పు చెందింది)
ద్రవిడ మున్నేట్ర కళగం, ఒక భారతీయ రాజకీయ పార్టీ. ఈ పార్టీ ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం, ఇంకా కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో చురుకుగా ఉంది. ప్రస్తుతం తమిళనాడులో అధికార పార్టీ అయిన డిఎంకె జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో భాగస్వామిగా ఉంది. ద్రావిడ పార్టీలలో ఒకటైన డిఎంకె పండితుడు అన్నాదురైపెరియార్ల సామాజిక-ప్రజాస్వామ్య దృక్పధం సామాజిక న్యాయ సూత్రాలపై ఆధారపడింది.[1]
ద్రవిడ మున్నేట్ర కజగం | |
---|---|
స్థాపకులు | అన్నాదురై |
స్థాపన తేదీ | 17 సెప్టెంబరు 1949 |
శాసనసభలో స్థానాలు | Indian states
{{{2}}} |
Election symbol | |
చరిత్ర మార్చు
పార్టీ పునాదులు మార్చు
ఈ పార్టీ మూడు మాతృ పార్టీల నుండి ఆదర్శాలు పొందినది:
జస్టిస్ పార్టీ (సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్)
ద్రావిదార్ కళగం
ద్రావిడ మున్నేట్ర కళగం
పార్టీ నాయకులు మార్చు
మూలాలు మార్చు
- ↑ "Dravida Munnetra Kazgham (DMK)". Business Standard India. Retrieved 2021-06-29.