తకళి శివశంకర పిళ్ళై

మలయాళ నవలాకారుడు, కథారచయిత

తకళి శివశంకర పిళ్ళై (మలయాళం:തകഴി ശിവശങ്കര പിള്ള) (17 ఏప్రిల్ 1912 - 1999 ఏప్రిల్ 10) మలయాళ నవలా రచయిత, కథా రచయిత[1]. ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన శివశంకర పిళ్ళై భారతీయ సాహిత్య రంగంలో పేరొందారు.[2] ఆయన సుమారు 600 లఘు కథలు, నవలలు వ్రాసారు. ఆయన రచనలలో "కాయర్", "చెమ్మీన్ (నవల) ప్రసిద్ధమైనవి.

తకళి శివశంకర పిళ్ళై
తకళి శివశంకర పిళ్ళై
పుట్టిన తేదీ, స్థలం(1912-04-17)1912 ఏప్రిల్ 17
Thakazhy, Alleppey,  Travancore
మరణం1999 ఏప్రిల్ 10(1999-04-10) (వయసు 86)
Thakazhi, Alappuzha, కేరళ,  India
కలం పేరుThakazhi
జాతీయతIndian
రచనా రంగంNovel, Short story
విషయంSocial aspects
సాహిత్య ఉద్యమంRealism
ప్రభావంGuy de Maupassant, Karl Marx, Sigmund Freud

పురస్కారాలు మార్చు

మూలాలు మార్చు

  1. "Thakazhi Sivasankara Pillai" at Encyclopædia Britannica
  2. "Jnanpith Laureates Official listings". Jnanpith Website. Archived from the original on 2007-10-13. Retrieved 2014-02-25.

వెలుపలి లంకెలు మార్చు