తెలుగు సాంస్కృతిక నికేతనం


తెలుగు సాంస్కృతిక నికేతనం భారత దేశంలోని ఆంధ్ర ప్రదేశ్, విశాఖపట్నంలో ఉంది. దినినే ప్రపంచ తెలుగు మ్యూజియం అని కుడా అంటారు.

Telugu Saamskruthika Niketanam
తెలుగు సాంస్కృతిక నికేతనం
స్థాపితం2015 నవంబరు 19 (2015-11-19)
ప్రదేశంకైలాసగిరి, విశాఖపట్నం
రకంవారసత్వ కేంద్రం, సాంస్కృతిక కేంద్రం
ఓనర్విశాఖపట్నం నగరాభివౄద్ది సంస్థ,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం

దీనిని 2015 సంవత్సరంలో స్థాపించారు.[1]

లక్ష్యాలు మార్చు

శాతవాహన వంశీయుల నుండి తెలుగు చరిత్ర, సంస్కృతిని విస్తరించుటే ఈ మ్యూజియం ప్రధాన లక్ష్యంతెలుగు సంస్కృతి, కళలు, జానపద కళలు, గొప్ప కవులు, భాష, సాహిత్యం, తెలుగు సమాజంలో గొప్ప వ్యక్తుల యొక్క చరిత్ర యొక్క 42 భాగాలను తెలుగు మ్యూజియం చూపిస్తుంది.

బాహ్య లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. http://www.thehindu.com/news/cities/Visakhapatnam/cm-to-open-telugu-heritage-museum/