త్రేతాయుగం

(త్రేతా యుగము నుండి దారిమార్పు చెందింది)

వేదాల ననుసరించి యుగాలు నాలుగు.నాలుగు యుగాలలో త్రేతా యుగం రెండవది ఈ యుగంలో భగవంతుడు శ్రీ రామ చంద్రుడుగా అవతరించి రావణాసురుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేసాడు.ఈ యుగం పరిమితి 4,32,000 * 3 = 12,96,000 అనగా పన్నెండు లక్షల తొంభైఆరు వేల సంవత్సరాలు. ఇందు ధర్మం మూడు పాదములపై నడుస్తుంది.వైశాఖ శుద్ధ తదియ రోజునుండి త్రేతాయుగం ప్రారంభమైంది.

రామాయణం త్రేతాయుగంలో జరిగిందని భావిస్తారు

నాలుగు యుగాలు మార్చు

  1. సత్యయుగం
  2. త్రేతా యుగం
  3. ద్వాపరయుగం
  4. కలియుగం

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు