ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషను

ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషన్ ప్రాథమికంగా శ్రీ సత్యసాయి జిల్లా లోని ధర్మవరం పట్టణానికి సేవలు అందిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రధాన రైలు జంక్షన్‌లలో ఇది ఒకటి. దక్షిణ మధ్య రైల్వే లోని గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలోకి ఈ స్టేషన్ వస్తుంది.[1] ఈ స్టేషన్‌కు ఐదు ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. ఈ స్టేషన్ నుండి నాలుగు మార్గములు అయిన గుత్తి, సత్య సాయి ప్రశాంతి నిలయం, పెనుకొండ, పాకాల వైపు శాఖా మార్గములుతో ఒక జంక్షన్ రైల్వే స్టేషన్‌గా ఉంది.

ధర్మవరం జంక్షన్
Dharmavaram Junction
రైలు స్టేషన్
General information
ప్రదేశంధర్మవరం , ఆంధ్ర ప్రదేశ్
ఎత్తు371 మీ.
యాజమాన్యంభారతీయ రైల్వేలు
లైన్లుయశ్వంత్‌పూర్ - గుత్తి రైలు మార్గము
Construction
Parkingఉన్నది
Bicycle facilitiesఅవును
Other information
Statusఫంక్షనల్
స్టేషన్ కోడ్DMM
Fare zoneదక్షిణ మధ్య రైల్వే జోన్
History
Electrifiedఅవును

ఇక్కడ నుండి రైళ్ళు

మార్చు

ప్రస్తుతం ఈ స్టేషను నుండి విజయవాడ - ధర్మవరం ఎక్స్‌ప్రెస్[2], ధర్మవరం-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (వయా తిరుపతి) ఇక్కడ మూలస్థానంగా నడుస్తున్నాయి.

మూలాలు

మార్చు
  1. "Dharmavaram Junction".
  2. http://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2016-07-13/New-train-launched-between-Vijayawada-Dharmavaram/241706

చిత్రమాలిక

మార్చు


14°25′34″N 77°42′55″E / 14.4261°N 77.7152°E / 14.4261; 77.7152