ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషను
ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషన్ ప్రాథమికంగా శ్రీ సత్యసాయి జిల్లా లోని ధర్మవరం పట్టణానికి సేవలు అందిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రధాన రైలు జంక్షన్లలో ఇది ఒకటి. దక్షిణ మధ్య రైల్వే లోని గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలోకి ఈ స్టేషన్ వస్తుంది.[1] ఈ స్టేషన్కు ఐదు ప్లాట్ఫారాలు ఉన్నాయి. ఈ స్టేషన్ నుండి నాలుగు మార్గములు అయిన గుత్తి, సత్య సాయి ప్రశాంతి నిలయం, పెనుకొండ, పాకాల వైపు శాఖా మార్గములుతో ఒక జంక్షన్ రైల్వే స్టేషన్గా ఉంది.
ధర్మవరం జంక్షన్ Dharmavaram Junction | |
---|---|
రైలు స్టేషన్ | |
![]() | |
General information | |
ప్రదేశం | ధర్మవరం , ఆంధ్ర ప్రదేశ్ |
ఎత్తు | 371 మీ. |
యాజమాన్యం | భారతీయ రైల్వేలు |
లైన్లు | యశ్వంత్పూర్ - గుత్తి రైలు మార్గము |
Construction | |
Parking | ఉన్నది |
Bicycle facilities | అవును |
Other information | |
Status | ఫంక్షనల్ |
స్టేషన్ కోడ్ | DMM |
Fare zone | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
History | |
Electrified | అవును |
ఇక్కడ నుండి రైళ్ళు
మార్చుప్రస్తుతం ఈ స్టేషను నుండి విజయవాడ - ధర్మవరం ఎక్స్ప్రెస్[2], ధర్మవరం-మచిలీపట్నం ఎక్స్ప్రెస్ (వయా తిరుపతి) ఇక్కడ మూలస్థానంగా నడుస్తున్నాయి.
మూలాలు
మార్చుచిత్రమాలిక
మార్చు-
ధర్మవరం జంక్షన్ సైన్ బోర్డు
-
ధర్మవరం జంక్షన్ నామఫలకం
-
ధర్మవరం స్టేషన్ సూర్యోదయం
వికీమీడియా కామన్స్లో Dharmavaram Junction railway stationకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.