నరేశ్ మెహతా

భారతీయ రచయత

నరేశ్ మెహతా హిందీ భాషకు చెందిన రచయిత. ఈయన ఆయన పేరుతో సుమారు 50 రచనలను ప్రచుచించారు. కవితల నుండి నాటకాలవరకు అనేకం రచించారు. ఆయన అనేక సాహిత్య బహుమతులు, అనేక అత్యున్నత అవార్డులు పొందారు. వాటిలో హిందీ భాషలో సాహిత్య అకాడమీ అవార్డును 1988 లో తాను వ్రాసిన కవితా సంకలనం అయిన "అరణ్య" అనేదానికి వచ్చింది. 1992 లో "జ్ఞానపీఠ అవార్డు"ను పొందారు.

నరేశ్ మెహతా
జననం1922,
India మధ్యప్రదేశ్ లో రాజపూర్ పట్టణం
నివాస ప్రాంతంమధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాలవా
వృత్తికవి,
గేయరచయిత,
సాహితీవేత్త

జీవిత విశేషాలు మార్చు

నరేశ్ మెహతా 1922 లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాలవా ప్రాంతంలో రాజపూర్ పట్టణంలో జన్మించారు. బనారస్ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. పూర్తిచేశారు. ఆయన ఆల్ ఇండియా రేడియా, అలాహాబాదులో పోగ్రాం అధికారిగా పనిచేసారు. ఆయన రెండవ అష్టపది యొక్క ప్రసిద్ధ కవిగా కీర్తి గడించాడు. ఆయన 2000 సంవత్సరంలో మరణించాడు.

భాషా శైలి మార్చు

ఆయన భాషా శైలిలో సంస్కృత భాష ప్రభావం ఉంది. ఆయన శైలిలో చిత్రణ, వ్యక్తీకరణ అపూర్వమైనది. ఆయన సరళంగా ఉన్న చిత్రాలను ప్రయోగించేవారు.

కృతులు మార్చు

अरण्या, उत्तर कथा, एक समर्पित महिला, कितना अकेला आकाश
चैत्या, दो एकान्त, धूमकेतुः एक श्रुति, पुरुष, प्रति श्रुति
प्रवाद पर्व, बोलने दो चीड़ को, यह पथ बन्धु था, हम अनिकेतन

Among the numerous schools of poetry which sprang up in the 1950s was Nakenwad, a school deriving its nomenclature from the first letters of the names of its three pioneers - Nalin Vilochan Sharma, Kesari Kumar, and Naresh Mehta.[1]

మూలాలు మార్చు

  1. Lal, Mohan (1992). Encyclpopaedia of Indian Literature. Sahitya Akademi. p. 820. ISBN 978-81-260-1221-3.

బయటి లంకెలు మార్చు