బేతియ కుమారుడు కాకర్త్య గుండ్యన కాలానికి వేంగిలో కలహాలు ఆరంభమయ్యాయి...

  • చాళుక్య దానార్ణవుడు రాష్ట్రకూటుల తోడ్పాటుతో తమ్ముడు రెండో అమ్మరాజును తొలగించి వేంగిని స్వాధీనం చేసుకున్నాడు...
  • దానార్ణవునికి తోడ్పడిన గుండ్యన నతవాడి ( నేటి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ప్రాంతం ) కి పాలకుడయ్యాడు. 973 లో జరిగిన అలజడుల్లో రాష్ట్రకూటవంశం అంతరించింది.
  • రెండో తైలపుడు చాళుక్య వంశాన్ని తిరిగి ప్రతిష్ఠించాడు. వేంగిలో జటాచోడభీముడుదానార్ణవుని చంపి సింహాసనాన్ని ఆక్రమించాడు.
  • ఇదేఅవకాశంగా గుండ్యన కుఱవాడిని కైవసం చేసుకున్నాడు.
  • అయితే పశ్చిమ చాళుక్యసేనాని విరియాల ఎఱన సాయంతో ముదిగొండ చాళుక్య బొట్టు బేతడు గుండ్యనను చంపి 900 ప్రాంతాలలో రాజ్యం ఆక్రమించుకున్నాడు;.

మూలాలు మార్చు

  • ఆంధ్రుల చరిత్ర,, తెలుగు అకాడమి ప్రచురణ
  • ఆంధ్ర దేశ చరిత్ర - సంస్కృతి, తెలుగు అకాడమి ప్రచురణ