నావూరు పల్లి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, పొదలకూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం..

  • పొదలకూరు నుంచి 12 కి.మీ దూరము ఉండును.సుమారుగా 800 మంది జనాభా ఉండును.
  • 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ అరుణ్ ప్రసాద్, సర్పంచిగా ఎన్నికైనారు.
నావూరు పల్లి
—  రెవెన్యూయేతర గ్రామం  —
నావూరు పల్లి is located in Andhra Pradesh
నావూరు పల్లి
నావూరు పల్లి
అక్షాంశరేఖాంశాలు: 14°28′54″N 79°41′25″E / 14.48168°N 79.69015°E / 14.48168; 79.69015
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం పొదలకూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

మూలాలు మార్చు