నిన్ను చూసాక 2001 లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సాయిదేవ ప్రొడక్షన్స్ పతాకం కింద ఎన్.ఎ.ప్రసాద్, శానం నాగ అశోక్ కుమార్ లు నిర్మించిన ఈ సినిమాకు జె.సురేష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మాధవన్, స్నేహ, మణివణ్ణన్ లు ప్రధాన తారాగణంగా నటించగా ఎస్.ఎ. రాజ్ కుమార్ సంగీతాన్నందించాడు.[1]

నిన్ను చూసాక
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం జె.సురేష్
తారాగణం మాధవన్,
స్నేహ,
మణివణ్ణన్
సంగీతం ఎస్.ఎ.రాజ్‌కుమార్
నిర్మాణ సంస్థ సాయిదేవా ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: జె.సురేష్
  • పాటలు: వేటూరి సుందరరామమూర్తు, భువనచంద్ర, సామవేదం షణ్ముఖశర్మ, శివగణేష్
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, హరిహరన్, కృష్ణరాజ్, రాజేష్, చిత్ర, బేబీ దీపిక
  • నృత్యాలు: శివశంకర్, తరుణ్ కుమార్, సుచిత్ర, లారెన్స్, శాంతికుమార్
  • స్టంట్స్: కణ్ణల్ కణ్ణన్
  • ఆర్ట్: మోహన్ రాజేంద్రన్
  • ఎడిటింగ్: వి.జయశంకర్
  • మాటలు: శ్రీరామ‌కృష్ణ
  • సినిమాటోగ్రఫీ: అశోక్ రాజన్
  • సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్

మూలాలు మార్చు

  1. "Ninnu Chusaaka (2000)". Indiancine.ma. Retrieved 2022-11-13.