పచ్చా మధు ఒక ప్రముఖ ఛాయాగ్రాహకుడు. చాలా ఏళ్ళుగా పలు టి.వి కార్యక్రమాలకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ (డి. ఓ. పి) గా పనిచేశాడు.[1] ముఖ్యంగా ఈటీవీలో వచ్చే జబర్దస్త్ లాంటి ప్రజాదరణ పొందిన అనేక కార్యక్రమాలకు డి.ఓ.పిగా పనిచేశాడు.[2] ఎ ఫిల్మ్ బై అరవింద్ అనే ఒక థ్రిల్లర్ సినిమాలో ఓ చిన్న పాత్రలో కూడా నటించాడు.

పచ్చా మధు
మరణం2016 డిసెంబరు 08
వృత్తిఛాయాగ్రాహకుడు

టివి కార్యక్రమాలు మార్చు

ఈటివి, మాటీవీ, జెమిని టి.వి లాంటి ప్రముఖ ఛానళ్ళలో ప్రజాదరణ పొందిన కార్యక్రమాలకు కెమెరామెన్ గా పనిచేశాడు.[3]

  • జబర్దస్త్
  • జీన్స్
  • క్యాష్
  • మేము సైతం
  • రచ్చబండ
  • బూం బూం
  • లక్ష్మీ టాక్ షో
  • ఆలీతో జాలీగా
  • ఆలీ 369
  • మా మహాలక్ష్మి

మరణం మార్చు

తీవ్ర అనారోగ్యంతో 2016 డిసెంబరు 8 న మరణించాడు.

మూలాలు మార్చు

  1. "కన్నీరు మున్నీరైన యాంకర్ అనసూయ!". tupaki.com. Retrieved 17 October 2017.
  2. "కెమరామెన్ పచ్చా మధు మృతి..." mediawatchlive.com. Retrieved 17 October 2017.[permanent dead link]
  3. "కెమెరామెన్‌ పచ్చా మధుకు సీనీ, టీవీ నటుల నివాళి". navatelangana.com. నవ తెలంగాణా. Retrieved 17 October 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=పచ్చా_మధు&oldid=2825994" నుండి వెలికితీశారు