పరశురాం 2002, మార్చి 7న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఎ. మోహన్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీహరి, సంఘవి, గిరి బాబు, జయప్రకాష్ రెడ్డి, నూతన్ ప్రసాద్, శరత్ సక్సేనా తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, ఎమ్. ఎమ్. శ్రీలేఖ సంగీతం అందించారు.[1] ఈ చిత్రంలో సినిమాలో శ్రీహరి 'టెర్రర్' పత్రిక జర్నలిస్టుగా నటించాడు. ఈ చిత్రంలో డైలాగులు బాగుంటాయి. కేవలం కలం బలం మాత్రమే కాదు పత్రికా ప్రతినిధికి కండబలం కూడా ఉండాలని పరశురాం పాత్ర నిరూపించింది.[2]

పరశురాం
దర్శకత్వంఎ. మోహన్ గాంధీ
నిర్మాతప్రియాంక
తారాగణంశ్రీహరి, సంఘవి, గిరి బాబు, జయప్రకాష్ రెడ్డి, నూతన్ ప్రసాద్, శరత్ సక్సేనా
సంగీతంఎమ్. ఎమ్. శ్రీలేఖ
విడుదల తేదీ
2002 మార్చి 7 (2002-03-07)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

మూలాలు మార్చు

  1. తెలుగు ఫిల్మీబీట్. "పరశురాం". telugu.filmibeat.com. Retrieved 2 November 2017.
  2. ఆంధ్రభూమి (21 July 2011). "మీడియా కథలకి భలే". telika ramu. Retrieved 2 November 2017.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=పరశురాం&oldid=3717805" నుండి వెలికితీశారు