పరిగి మండలం (శ్రీ సత్యసాయి జిల్లా)

ఆంధ్రప్రదేశ్, శ్రీ సత్యసాయి జిల్లా లోని మండలం
(పరిగి మండలం (అనంతపురం జిల్లా) నుండి దారిమార్పు చెందింది)

పరిగి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మండలం. మండల కేంద్రం పరిగితో సహా, మండలంలో 16 గ్రామాలున్నాయి. మండలానికి తూర్పున హిందూపురం, ఈశాన్యంలో సోమందేపల్లె, ఉత్తరాన రొద్దం, వాయవ్యంలో కర్ణాటక, పశ్చిమాన మడకశిర, దక్షిణాన కర్ణాటక సరిహద్దులుగా ఉన్నాయి.
OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 13°53′35″N 77°27′36″E / 13.893°N 77.46°E / 13.893; 77.46
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ సత్యసాయి జిల్లా
మండల కేంద్రంపరిగి
Area
 • మొత్తం159 km2 (61 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం58,225
 • Density370/km2 (950/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి941

గణాంకాలు మార్చు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండం లోని జనాభా - మొత్తం 58,225 - అందులో పురుషులు 30,003 - స్త్రీలు 28,222

2001-2011 దశాబ్దిలో మండల జనాభా 52,852 నుండి 10.17% పెరిగి, 58,225 కు చేరింది. ఇదే కాలంలో జిల్లా జనాభా పెరుగుదల 12.1%. [3]

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. నరసాపురం
  2. పైడేటి
  3. గణపతిపల్లె
  4. సీగిపల్లె
  5. బీచిగానిపల్లె
  6. విట్టపల్లె
  7. యెర్రగుంట
  8. ఊటకూరు
  9. సంగమేశ్వరపల్లె
  10. శాసనకోట
  11. కొడిగెనహళ్లి
  12. పరిగి
  13. శోబీరెపల్లె
  14. సిరెకోలం
  15. బందర్లపల్లె
  16. మోడ

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - Anantapur District - 2016" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, ANANTAPUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972975, archived from the original (PDF) on 13 November 2015
  3. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2019-11-13 suggested (help)

వెలుపలి లంకెలు మార్చు