పల్నాడు శాసనసభ నియోజకవర్గం

పల్నాడు శాసనసభ నియోజకవర్గం, గుంటూరు జిల్లాలోని పాత నియోజకవర్గం. 1952లో మద్రాసు రాష్ట్రంలో ఏర్పడిన ఈ నియోజకవర్గం, 1955లో ఆంధ్రరాష్ట్రంలో మాచర్ల శాసనసభ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1952 పల్నాడు కోలా సుబ్బారెడ్డి పు సి.పి.ఐ 18748 కాసు బ్రహ్మానందరెడ్డి పు కాంగ్రేసు 7075

మూలాలు

మార్చు
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 103.