పసుపు కుంకుమ (2000 సినిమా)

పసుపు కుంకుమ 2000 మే 5 న విడుదలైన తెలుగు సినిమా. సిరివెన్నల క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను ముద్దసాని రఘుపతి రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. పానుగొటి శ్రీనివాసరావు సమర్పించిన ఈ సినిమాలో సిజ్జు, జాకీ లు ప్రధాన తారాగణంగా నటించగా, ఎం.ఎస్.బాబు సంగీతాన్నందంచాడు.[1]

పసుపు కుంకుమ
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.రఘుపతి రెడ్డి
తారాగణం ఆమని
నిర్మాణ సంస్థ శ్రీ వెన్నెల క్రియెషన్స్
భాష తెలుగు

తారాగణం[2] మార్చు

  • సిజ్జు
  • జాకీ
  • అంజనీ థక్కర్

మూలాలు మార్చు

  1. "Pasupu Kumkuma (2000)". Indiancine.ma. Retrieved 2021-05-27.
  2. WoodsDeck. "Pasupu Kumkuma Telugu Movie Reviews, Photos, Videos (2000)". WoodsDeck (in ఇంగ్లీష్). Retrieved 2021-05-27.[permanent dead link]