పాడేరు రెవెన్యూ డివిజను

పాడేరు రెవెన్యూ డివిజను, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం. దీని కేంద్రం పాడేరు.

పాడేరు రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅల్లూరి సీతారామరాజు
ప్రధాన కార్యాలయంపాడేరు
మండలాల సంఖ్య11


మండలాలు - గ్రామాల సంఖ్య మార్చు

ఈ రెవెన్యూ డివిజను పరిధిలో 11 మండలాలు, 2463 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[1]

  1. పాడేరు మండలం - 214
  2. చింతపల్లి మండలం - 249
  3. కొయ్యూరు మండలం -162
  4. గూడెం కొత్తవీధి మండలం -174
  5. జి.మాడుగుల మండలం - 328
  6. ముంచింగిపుట్టు మండలం - 325
  7. పెదబయలు మండలం - 271
  8. హుకుంపేట మండలం - 168
  9. అరకులోయ మండలం - 170
  10. అనంతగిరి మండలం - 315
  11. డుంబ్రిగూడ మండలం - 87

జనాభా గణాంకాలు మార్చు

2011 జనాభా లెక్కల ప్రకారం 6,04,047 జనాభా ఉండగా అందులో గ్రామీణ ప్రాంతంలో 576,026 ఉంటే పట్టణాలు 28,021 మంది ఉన్నారు.షెడ్యూల్డ్ కులాలు 4,154 ఉండగా షెడ్యూల్డ్ తెగలు 4,154 ఉన్నారు.జనాభాలో 97.35% హిందువులు కాగా, క్రైస్తవులు1.50% ముస్లింలు 0.64% ఉన్నారు.2011 జనాభా లెక్కల ప్రకారం, జనాభాలో తెలుగు 66.54%, ఒడియా 17.39%,కువి 11.12%,కొండా3.19% మాట్లాడేవారు ఉన్నారు [2][3]

మూలాలు మార్చు

  1. https://www.censusindia.gov.in/2011census/dchb/2813_PART_B_DCHB_VISAKHAPATNAM.pdf
  2. "Population by Religion - Andhra Pradesh". censusindia.gov.in. Office of the Registrar General & Census Commissioner, India. 2011.
  3. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in.

వెలుపలి లంకెలు మార్చు