పాదాలవారిపాలెం కృష్ణా జిల్లా కోడూరు మండలలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

పాదాలవారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
అక్షాంశరేఖాంశాలు: 15°59′20″N 81°00′50″E / 15.988755°N 81.013769°E / 15.988755; 81.013769
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కోడూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి అద్దంకి శారద
పిన్ కోడ్ 521328
ఎస్.టి.డి కోడ్ 08566

గ్రామ భౌగోళికం మార్చు

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

గ్రామానికి రవాణా సౌకర్యాలు మార్చు

కొత్తమాజేరు, అవనిగడ్డ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; మచిలీపట్నం 79 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు

మండల పరిషత్ పాఠశాల

గ్రామ పంచాయతీ మార్చు

ఈ గ్రామం కృష్ణాజిల్లాలోని కోడూరు మండలంలో గల మందపాకల గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.  

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం మార్చు

శ్రీ ఆంజనేయస్వామివారి విగ్రహo మార్చు

ఈ గ్రామములో 2020,జూన్-14వతేదీ ఆదివారంనాడు శ్రీ ఆంజనేయస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గ్రామానికి చెందిన దాత శ్రీ తాతా వెంకటేశ్వరరావు ఆర్థిక సౌజన్యంతో, ఆయన సోదరుడు శ్రీ తాతా నాగేశ్వరరావు పర్యవేక్షణలో, విగ్రహ వాయు ప్రతిష్ఠను పండితులు శ్రీ కాశీభొట్ల శ్రీనివాసమూర్తి నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ ధర్మ భజన సేవాసంఘం వారి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం చేసారు. [1]

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు

[1] ఈనాడు కృష్ణాజిల్లా 2020,జూన్-15.