పార్వతీపురం (అద్దంకి)

(పార్వతీపురము నుండి దారిమార్పు చెందింది)

పార్వతీపురము బాపట్ల జిల్లా అద్దంకి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata


గ్రామ పంచాయతీ మార్చు

పార్వతీపురం, కొటికలపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం మార్చు

మొదట చిన్నదిగా ఉన్న, శిథిలమైన ఈ పురాతన దేవాలయాన్ని, 40 సెంట్ల విస్తీర్ణంలో, మూడు సంవత్సరాల క్రితం పునరుద్ధరణ చేపట్టినారు. ప్రహరీకి నలుదిక్కులా, వివిధ దేవతా మూర్తుల విగ్రహాలు, పురాణాలకు చెందిన ఘట్టాలను కళ్ళకుకట్టినట్లుగా చెక్కించారు. కళ్యాణమండపం గూడా సిద్ధం చేసారు. పునర్నిర్మించిన ఈ ఆలయంలో, 2013, ఆగష్టు-19, గురువారం నాడు, శ్రీ సీతా, లక్ష్మణ, హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామివారి శిలాబింబాలు, జీవధ్వజ పునఃప్రతిష్ఠ, శ్రీ సీతారామ కళ్యాణమండపం ప్రారంభోత్సవం వైభవంగా నిర్వహించారు.

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు