పిచ్చి పంతులు 1983 ఫిబ్రవరి న విడుదలైన తెలుగు సినిమా. జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద మాగంటి వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు రాజా చంద్ర దర్శకత్వం వహించాడు మురళీమోహన్, మాధవి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందిచాడు. ఈ సినిమాను మురళీ మోహన్ సమర్పించాడు.[1]

పిచ్చిపంతులు
(1983 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం రాజాచంద్ర
తారాగణం మురళీమోహన్,
మాధవి
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ జయభేరి ఆర్ట్ మూవీస్
భాష తెలుగు

నటీనటులు మార్చు

  • మురళీమోహన్
  • మాధవి
  • సత్యనారాయణ
  • రావు గోపాలరావు
  • ప్రభాకరరెడ్డి
  • గిరిబాబు
  • నూతన్ ప్రసాద్
  • ఈశ్వరరావు
  • హేమసుందర్
  • చిట్టిబాబు
  • కవిత
  • రాజ్యలక్ష్మి
  • కృష్ణవేణి

తెరవెనుక మార్చు

  • కథ: బాలమురుగన్
  • మాటలు: పూసల
  • గీతాలు: ఆత్రేయ
  • సంగీతం: చక్రవర్తి
  • ఛాయాగ్రహణం: బి.ఎ.బేగ్
  • కళ:రంగారావు
  • కూర్పు:డి.రాజగోపాల్
  • చిత్రానువాదం, దర్శకత్వం:రాజాచంద్ర
  • నిర్మాత: మాగంటి వెంకటేశ్వరరావు

పాటలు మార్చు

  • మారాము చేయక ...
  • మంచోళ్లందరూ పోయారు - మంచిని చెప్పే పోయారు.
  • దోచే దొంగలారా..
  • ఒక్కసారి వచ్చెనంటే లక్షసార్లు మెచ్చుకుంటే కోటి సార్లు కలుసుకుంటే....

మూలాలు మార్చు

  1. "Pichi Panthulu (1983)". Indiancine.ma. Retrieved 2021-04-22.

బాహ్య లంకెలు మార్చు