పిఠాపురం పురపాలక సంఘం
పిఠాపురం పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం కాకినాడ లోక్సభ నియోజకవర్గం లోని, పీఠాపురం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
పిఠాపురం | |
స్థాపన | 1915 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
చరిత్ర
మార్చుపిఠాపురం పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పురపాలక సంఘం.ఇది 1915 సంవత్సరంలో మునిసిపాలిటీగా స్థాపించబడింది.పురపాలక సంఘం పరిధి 30 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది.[1]
జనాభా గణాంకాలు
మార్చు2001 లో 50103 గా ఉన్న పట్టణ జనాభా 2011 లో 54,859 కు పెరిగింది. గత దశాబ్దంలో 9.49% పెరిగింది. అక్షరాస్యత రేటు పురుష జనాభాలో 67.43%, స్త్రీ జనాభాలో 64.01% అక్షరాస్యులు ఉన్నారు.ఈ పురపాలక సంఘం 19.57.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది. 2 ప్రభుత్వ ఆసుపత్రి,25 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి.
ప్రస్తుత చైర్పర్సన్, వైస్ చైర్మన్
మార్చుప్రస్త్తుత చైర్పర్సన్గా కరణం చిన్నారావు, [2] వైస్ చైర్మన్గా పిల్ల శివ సాయి రామ ప్రసాద్ పనిచేస్తున్నారు.[2]
పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చు- పురుహూతికా దేవి దేవాలయం
- శ్రీపాద వల్లభ అనఘ దత్తక్షేత్రం దేవాలయం
మూలాలు
మార్చు- ↑ "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
- ↑ 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.