పి శ్రీనివాసులు

పాటూరు శ్రీనివాసులు నెల్లూరు జిల్లా, నెల్లూరు తాలూకలో ముదివర్తిపాలెం గ్రామంలో బోర్డు జూనియర్ బేసిక్ స్కూల్ లో హెడ్ మాస్టర్.గా చేసాడు. ఈయన స్వస్థలం నెల్లూరు. బహుగ్రంథ కర్త. ఈయన రచన "తత్వదర్శనము" మొదటి భాగం పుస్తకం ప్రభుత్వ గ్రంథాలయాలు ఖరీదు చేయవచ్చని 26-01-1959 న డైరెక్టర్ పబ్లిక్ Instruction ప్రొసీడింగ్స్ జారీచేసింది. ఆకరాలు 1.Proceedings of the Director of Public Instruction, Andhra predesh, Hyderabad, Rc.No 921 M.4/58, dated 26-1-1959.