ప్రకాష్ చంద్రసూద్

ప్రకాష్ చంద్రసూద్ భారతదేశానికి చెందిన ఆచార్యుడు. ఆయనకు భారత ప్రభుత్వం 2023లో పద్మశ్రీ అవార్డును ప్రకటించగా[1][2], ఆయన ఆ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా 2023 మార్చి 22న అందుకున్నాడు.[3]

ప్రకాష్ చంద్రసూద్

పద్మ శ్రీ
జననం1928 (age 95–96)
విద్యాసంస్థపంజాబ్ యూనివర్సిటీ
వృత్తిన్యూక్లియర్ సైంటిస్ట్, రెసెర్చెర్ & ప్రొఫెసర్
ఉద్యోగం
  • బనారస్ హిందూ యూనివర్సిటీ
  • బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్
జీవిత భాగస్వామిఉషారాణి
పిల్లలుఒక కుమారుడు,ఇద్దరు కుమార్తెలు
పురస్కారాలు పద్మశ్రీ

మూలాలు మార్చు

  1. Namasthe Telangana (26 January 2023). "ములాయంకు పద్మవిభూషణ్‌.. తెలంగాణ నుంచి ఐదుగురికి పద్మాలు". Archived from the original on 26 January 2023. Retrieved 26 January 2023.
  2. TV9 Telugu (26 January 2023). "సత్యసాయి విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేస్తున్న ప్రకాష్ చంద్రసూద్‌ను వరించిన పద్మం.. అభినందనల వెల్లువ". Archived from the original on 26 January 2023. Retrieved 26 January 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Andhra Jyothy (23 March 2023). "పద్మ పురస్కారాలు అందుకున్న తెలుగు ప్రముఖులు". Archived from the original on 23 March 2023. Retrieved 23 March 2023.