జానంపల్లి కుముదినీ దేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
| birth_place = వరంగల్లు జిల్లా [[వాడపల్లి]]
| native_place =
| death_date = 2009
| death_place =
| death_cause =
పంక్తి 24:
| religion =హిందూ మతము
| wife =
| spouse= రంరామ దేవ్దేవ రావు
| partner =
| children =
పంక్తి 38:
 
 
'''రాణీ కుముదినీ దేవి'''గా ప్రసిద్ధి చెందిన జానంపల్లి కుముదినీ దేవి, వనపర్తి సంస్థానపు రాణి, రాజకీయ నాయకురాలు, హైదరాబాదు తొలి మహిళా మేయరు, సంఘసేవిక. వరంగల్లు జిల్లా [[వాడపల్లి]] కి చెందిన జమీందారీ వంశంలో కుముదినీ దేవి 1911 జనవరి 23న వాడపల్లిలో జన్మించింది. ఈమె తండ్రి పింగళి వెంకటరమణారెడ్డి హైదరాబాదు రాజ్యానికి ఉపప్రధానిగా పనిచేశాడు. కుముదినీ దేవికి 1928లో1928 లో వనపర్తి రాజా రామదేవరావుతోరామదేవరావు తో వివాహమైంది.<ref>[http://www.thehindu.com/features/friday-review/history-and-culture/a-life-less-ordinary/article1561639.ece A life less ordinary - The Hindu March 22, 2011]</ref>
 
కుముదినీ దేవి శివానంద స్వామిచే ప్రభావితురాలై కూకట్‍పల్లిలోకూకట్‍పల్లి లో శివానంద ఆశ్రమం స్థాపించారు. కుష్టు వ్యాధి గలవారి చికిత్స, పునరావాసం వంటి విషయాలలో ఈ సంస్థ నేటికీ ఎంతో కృషి చేస్తోంది. అంతేకాక, 1958లో1958 లో కుముదిని వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరుగా ఉంటూ నెలకొల్పబడిన “సేవాసమాజ బాలికా నిలయం” ఇప్పటికీ విజయవంతంగా నడుస్తూ, ఎందరో ఆడపిల్లలకి ఉపాధి, ఆశ్రయం కల్పిస్తోంది.
ఈమె 2009 లో తన 98 వ ఏట మరణించింది.
 
==మూలాలు==