గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
తెలంగాణా కవులు,రచయితలు |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
*తెలంగాణా కవులు,రచయితలు: గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు 20 నవంబర్ 1951న మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ లో శకుంతలమ్మ రామేశ్వర్ రావు దంపతులకు జన్మించారు.ఆలంపురం ,పాలెం
ప్రస్తుతం హనుమకొండ లోని సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ కార్యదర్శిగా,ప్రస్తుత ఉపాధ్యక్షునిగా గత పదహారేళ్ళుగా విస్తృతమైన సేవలనందిస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పండితులను ఆహ్వానించి మహాభారత దర్శనం పేరిట పద్ధెనమిది పర్వాల పై ప్రసంగాలు, భాగవత సుధా స్రవంతి పేర ద్వాదశ స్కంధాలపై ప్రసంగాలు,రామ కథా పరిమళం పేర కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విరచిత రామాయణ కల్పవృక్షం పై పది రోజుల ప్రసంగాలు రామాయణం -మానవ ధర్మము అనే అంశం పై చాగంటి కోటేశ్వర రావు ప్రవచనాలు ముఖ్యమైనవి. శతాధిక సంఖ్యలో గ్రంధావిష్కరణ సభలు,సాహిత్య సమావేశాలు నిర్వహించడమే గాక జాతీయ స్థాయిలో జరిగిన అనేక సదస్సులలో పత్ర సమర్పణ చేశారు. వీటిలో కొడాలి సుబ్బారావు-హంపీ క్షేత్రము,కళా పూర్ణోదయము-ఆధునిక రచనా దృక్పథము,తిలక్ రచనలు,దాశరథి పద్యం ,ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి కావ్యాలు,గోపీనాథ రామాయణం ,కాళోజీ ఆత్మకథ ముఖ్యమైనవి.
|