ఆంధ్రప్రదేశ్ అవతరణ: కూర్పుల మధ్య తేడాలు

చి లంకెల దిద్దుబాటు
పంక్తి 14:
 
 
[[1956]] [[నవంబర్‌ 1]]న నెహ్రూ చేతుల మీదుగా ఆంధ్ర ప్రదేశ్‌ ఆవిర్భవించింది. [[నీలం సంజీవ రెడ్డి]] ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి వరకు హైదరాబాదు ముఖ్యమంత్రిగా ఉన్న [[బూర్గులబూరుగుల రామకృష్ణా రావు]]కు [[కేరళ]] గవర్నరు పదవి లభించింది. [[సి.ఎం. త్రివేది]] ఆంధ్ర ప్రదేశ్‌ గవర్నరు అయ్యాడు.
 
 
*తరువాతి కాలంలో మరో మూడు జిల్లాలు ఏర్పడ్డాయి. ఆవి: [[1970]] లో [[ప్రకాశం జిల్లా]] జిల్లా, [[1978]]లో [[రంగారెడ్డి]] జిల్లా, [[1979]] లో [[విజయనగరం]] జిల్లా. వీటితో కలిపి మొతం 23 జిల్లాలయ్యాయి.
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రప్రదేశ్_అవతరణ" నుండి వెలికితీశారు