భండారు అచ్చమాంబ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 21:
*1902లో ఓరుగంటి సుందరీ రత్నమాంబతో కలిసి మచిలీపట్నంలో మొదటి మహిళా సమాజం “బృందావన స్త్రీల సమాజం”ను స్థాపించింది.
*1905 జనవరి 18వ తేదీన మధ్యప్రదేశ్ బిలాస్పూర్ లో ముఫ్ఫై ఏళ్ళకే మరణించింది
*తమ్ముడు ఎంతో సమాచారాన్ని, పుస్తకాలను సేకరించి తోడ్పడగా అచ్చమాంబ ''[[అబలా సచ్చరిత్రమాలసచ్చరిత్ర రత్నమాల]]'' అనే గ్రంధాన్ని రచించింది.
*ఇందులో షుమారు 1000 సంవత్సరాల కాలంలో ప్రసిద్ధికెక్కిన భారత స్త్రీల కథలున్నాయి. ఈ గ్రంధాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు తమ ''చింతామణి ముద్రణాలయం''లో ప్రచురించాడు.
 
==రచనలు <ref>భండారు అచ్చమాంబ సచ్చరిత్ర, కొండవీటి సత్యవతి. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ, 2012.</ref>==
;'''కథలు'''
"https://te.wikipedia.org/wiki/భండారు_అచ్చమాంబ" నుండి వెలికితీశారు