వడ్డాది సుబ్బారాయుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
ఈయన మొత్తం 7 నాటకములను రచించారు. 1. [[వేణీ సంహారము|వేణిసంహారం]] (రచన-1883, ప్రచురణ-1886), 2. విక్రమోర్వశీయం (రచన-1884, ప్రచురణ-1889), 3. ప్రబోధ చంద్రోదయం (రచన-1891, ప్రచురణ-1893) 4. చండ కౌశికము (1900), 5. అభిజ్ఞాన శాకుంతలము (1906), 6. మల్లికామారుత ప్రకరణము (1903, 1929), ఆంధ్రకుందమాల (రచన-1931, ప్రచురణ-1932). ఈ నాటకాలన్ని సంస్కృ తానువాదాలే, అన్ని పాఠ్యగ్రంథాలుగా నిర్ణయించబడినవే.
===మల్లికామారుత ప్రకరణము===
"కరుణ ఏవ ఏకో రసః-కరుణ ఒక్కటే రసం" అన్న సంస్కృత కవి [[భవభూతి]]. ఆయన కాళిదాసు తర్వాత సంస్కృత సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందినవారు. ఆయన రచించిన [[మాలతీ మాధవం]] అనే రచనకు అనువాదమిది.<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=mallikaa%20maarutamu%20puurvabhaagamu%2031&author1=subbaaraaya%20vad%27d%27aadi&subject1=GENERALITIES&year=1903%20&language1=Telugu&pages=135&barcode=2030020025139&author2=&identifier1=&publisher1=vad%27d%27aadi%20subbaaraaya&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=119&unnumberedpages1=10&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data6/upload/0160/908 భారత డిజిటల్ లైబ్రరీలో మల్లికామారుత ప్రకరణము పుస్తకం.]</ref> దీని ప్రథమాంకము యొక్క తొలికూర్పు సరస్వతీ ముద్రాక్షరశాల, కాకినాడ యందు 1903 లో ముద్రించబడినది.
 
==మూలాలు==