మల్లీశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: ప్రార్ధన → ప్రార్థన using AWB
పంక్తి 30:
| imdb_id = 0259416
}}{{ఇతరవాడుకలు|[[1951]]లో విడుదలైన మల్లీశ్వరి అనే పేరుగల సినిమా}}
తెలుగు చలనచిత్ర చరిత్రలో సాటిలేని మేటి కళాఖండంగానూ, అపురూప దృశ్యకావ్యంగానూ '''మల్లీశ్వరి''' ఖ్యాతిగాంచింది. ఆ సినిమా ఎన్నిదేశాలు తిరిగిందో లెక్క లేదు. రాచరికపు ఆడంబరాలను, ఆచారాలను చిత్రించినా ఆ సినిమా కమ్యూనిస్టు దేశమైన [[చైనా]]లోనే వందరోజులకు పైగా ఆడింది. ఆ సినిమాకు మాటలు, పాటలు, కళ, నటన, సంగీతం, ఛాయాగ్రహణం, ఎడిటింగులతో సహా అంతా తానై బి.ఎన్. నడిపించినవే. అందుకే కృష్ణశాస్త్రి "మల్లీశ్వరి సృష్టిలో మేమంతా నిమిత్తమాత్రులం. బి.ఎన్.రెడ్డి గారు దీనికి సర్వస్వం." అన్నాడు.
 
==నేపథ్యం==
శ్రీకృష్ణదేవరాయలంటే ఆరాధనాభావమున్న బి.ఎన్. రాయలవారి మీద ఒక సినిమా తీయాలని సంకల్పించారు.ఆంధ్రాంగ్ల సాహిత్యాలను విస్తృతంగా అధ్యయనం చేసిన బి.ఎన్. తమ తొలి సినిమా 'వందేమాతరం' షూటింగు కోసం [[హంపి]] వెళ్ళినప్పటి నుంచి అందుకు తగిన కథ కోసం వెదుకుతూనే వున్నారు. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో వచ్చిన ఒక కథ, [[బుచ్చిబాబు]] వ్రాసిన ఒక కథ(రాయలకరుణకృత్యం) కలిపి [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] గారి చేత మాటలు, పాటలు వ్రాయించారు. అదే "[[మల్లీశ్వరి]]"(1951). కృష్ణశాస్త్రికి అదే తొలి సినిమా.
 
సాహితీరంగంలో ఉద్ధండులైన కృష్ణశాస్త్రి, [[పాలగుమ్మి పద్మరాజు]](పా.ప.) లను చిత్రసీమలోనికి తీసుకువచ్చింది బి.ఎన్.రెడ్డే. కృష్ణశాస్త్రి తొలి సినిమా మల్లీశ్వరి కాగా పా.ప. తొలి సినిమా [[బంగారుపాప]]. అలా సాహిత్య రంగంలో లబ్ధప్రతిష్టులైనవాళ్ళను సినీరంగంలో ప్రవేశపెట్టి [[తెలుగు సినిమా]] గౌరవప్రతిష్టలను పెంచడమే గాక అంతర్జాతీయ వేదికలపై తెలుగు సినిమా బావుటాను సగర్వంగా రెపరెపలాడించిన స్రష్ట బి.ఎన్.
పంక్తి 39:
==సినిమా కథ==
[[విజయనగర సామ్రాజ్యం]] చక్రవర్తి [[శ్రీకృష్ణదేవరాయలు]] పరిపాలన నేపధ్యంలో ఈ చిత్ర కథ నడుస్తుంది. అప్పటి రాజవిధానం ప్రకారం రాజాంతఃపురంలో పనిచేయడానికి ఇష్టపడిన యువతులను వారింటికి పల్లకీ పంపి, వారి కుటుంబానికి ధన కనక బహుమానాలు ఇచ్చి, రాజాస్థానానికి పిలిపించేవారు. కాని ఒకసారి అంతఃపురంలో చేరిన యువతులకు బయటి మగవారితో సంబంధాలు నిషిద్ధం. ఈ నియమాన్ని అతిక్రమించినవారికి ఉరిశిక్ష వేసేవారు.
 
 
మల్లిక (చిన్నపుడు బేబీ మల్లిక, పెద్దయ్యాక భానుమతి), నాగరాజు (చిన్నపుడు మాస్టర్ వెంకటరమణ, పెద్దయ్యాక నందమూరి తారక రామారావు) బావా మరదళ్ళు. ఒక చిన్నపల్లెలో కలసి పెరిగారు. ఒకరిపై ఒకరు మనసు పడ్డారు. నాగరాజు శిల్పి. మల్లిక మంచి గాయని. ఒకసారి వారు వర్షం వచ్చినపుడు ఒక పాతగుడిలో ఉండగా అక్కడికి మారువేషంలో ఆ దేశపురాజు శ్రీకృష్ణదేవరాయలు (శ్రీవత్సవ), ఆయన ఆస్థాన కవి [[అల్లసాని పెద్దన]] ([[న్యాపతి రాఘవరావు]])వస్తారు. అతిధులకు మల్లిక, నాగరాజు ఆహారం సమకూర్చి ఆదరిస్తారు.మల్లీశ్వరి జావళి నృత్యాన్ని చూసి ఆనందిస్తాడు నాగరాజు. శ్రీకృష్ణదేవరాయలు, వారి ఆస్థాన కవి బృందం కూడా ఆ నృత్యాన్ని చూసి ఆనందపడతారు. వారిని సాగనంపుతూ నాగరాజు వేళాకోళంగా ''మా మల్లికి రాణివాసం పల్లకి పంపించండి'' అని అంటాడు.
Line 49 ⟶ 48:
==పాటలు==
 
ఈ చిత్రంలో పాటలు అన్నీ విశేషంగా జనాదరణ పొందాయి. ఒక సంప్రదాయ గానం, మరొక పురందరదాసు కీర్తన (గణేశ ప్రార్ధనప్రార్థన) తప్పించి మిగిలినవన్నీ [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] రచనలే. మొత్తం పాటల స్వరకల్పనకు ఆరు నెలల కాలం పట్టింది. రాజేశ్వర రావు ఎన్నో రిహార్సిల్స్ నిర్వహించారు. అద్దేపల్లి రామారావు ఆర్కెస్ట్రా.
 
* లంబోదర లకుమికరా - [[పురంధర దాసు]] కీర్తన
Line 58 ⟶ 57:
* పరుగులు తీయాలి, గిత్తలు ఉరకలు వేయాలి - భానుమతి
* నోమిన మల్లాల నోమన్న లాలా (సంప్రదాయ గానం)- భానుమతి
* [[మనసున మల్లెల మాలలూగెనే|మనసున మల్లెల మాలలూగెనే ]] - భానుమతి
* ఎవరు ఏమని అందురు - భానుమతి
* [[ఆకాశవీధిలో|ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు]](జాలి గుండెల మేఘమాలా..)- బానుమతి, ఘంటసాల
Line 72 ⟶ 71:
 
==బయటి లింకులు==
 
* [http://www.oldtelugusongs.com/cgi-bin/search2/search.pl?mcode=M0115 పాటలు ఇక్కడ వినవచ్చును]
* [http://www.cinegoer.com/malleswari.htm ఒక వ్యాసము]
 
 
 
 
 
 
 
 
[[వర్గం:ఎన్టీఆర్‌ సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/మల్లీశ్వరి" నుండి వెలికితీశారు