ఆంధ్రప్రదేశ్ అవతరణ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 8:
కాంగ్రెసు అధిష్ఠానం కూడా విశాలాంధ్రనే సమర్ధించి, ఆంధ్ర, తెలంగాణా నాయకులను తమ విభేదాలను పరిష్కరించుకొమ్మని ఒత్తిడి చేసింది. [[1956]] [[ఫిబ్రవరి 20]] న ఢిల్లీలో రెండు ప్రాంతాల నాయకులు సమావేశమయ్యారు. తెలంగాణా తరపున [[బూరుగుల రామకృష్ణా రావు]], [[కె.వి.రంగారెడ్డి]] (మర్రి చెన్నారెడ్డికి మామ. ఈయన పేరిటే 1978 లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రంగారెడ్డి జిల్లా ఏర్పాటయింది.), [[మర్రి చెన్నారెడ్డి]], [[జె.వి.నర్సింగ్ రావు]] పాల్గొనగా, ఆంధ్ర తరపున [[బెజవాడ గోపాలరెడ్డి]], [[నీలం సంజీవ రెడ్డి]], [[గౌతు లచ్చన్న]], [[అల్లూరి
|