బి.వి.రాజు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Vijayaviswanadh (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Vijayaviswanadh (చర్చ | రచనలు) |
||
పంక్తి 24:
గ్రామాలలో పారిశుధ్యం, త్రాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలకు ఈ సంస్థలు కృషి చేశాయి. విద్యారంగం అభివృద్ధికి [[మెదక్ జిల్లా]] నర్సాపూర్ లో 'శ్రీ బి.వి రాజు ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియూ కుముదవల్లికి సమీపంగా ఉన్న [[భీమవరం]]లొ విష్ణు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, శ్రీమతి సీతా పాలిటెక్నిక్, శ్రీ బి.వి రాజు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ స్థాపించబడ్డాయి. భారత ప్రభుత్వం ఈయనకు 2001 లో పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. మరణానంతరం ఆయన పార్ధీవదేహాన్ని విష్ణు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆవరణలో సమాధి చేయబడింది. ప్రస్తుతం ఆయన మనుమడైన విష్ణురాజు అంజనీ సిమెంట్స్, తాతగారు స్థాపించిన సంస్థలకు సారధ్యం వహిస్తున్నారు.
===వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయ సేవలో===
==మూలాలు==
|