మదిన సుభద్రమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మదిన సుభద్రమ్మ''' శ్రీ సర్ మహారాజా గోడే నారాయణ గజపతి రాయుడు గారి మేనత్త.<ref>{{cite book|last1=మదిన సుభద్రమ్మ|title= భండారు అచ్చమాంబ రచించిన అబలా సచ్చరిత్ర రత్నమాల|title=మదిన సుభద్రమ్మ|date=1935|publisher=కొమర్రాజు వినాయకరావు|location=బెజవాడ|pages=256}}</ref> శతకములు రచియించిన స్త్రీలలో నీమె యగ్రగణ్యురాలని [[కందుకూరి వీరేశలింగము పంతులు]]గారు కవిచరిత్రమునందు వ్రాసియున్నారు. ఈమె [[తరిగొండ వెంగమాంబ]]కు సమకాలీనురాలు. ఈమె శ్రీరామ దండకము, రఘునాయక శతకము, కేశవ శతకము, కృష్ణ శతకము, రాఘవరామ శతకము రచియించెను.
 
==ఉదాహరణ పద్యాలు==
"https://te.wikipedia.org/wiki/మదిన_సుభద్రమ్మ" నుండి వెలికితీశారు