బి.వి.రాజు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) చి →భీమవరం |
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
||
పంక్తి 18:
==సేవా కార్యక్రమాలు==
రిటైర్మెంటు అనంతరం పలు పరిశ్రమలను, సంస్థలను బి.వి రాజు స్థాపించారు. వాటిలో [[రాశి సిమెంట్]], [[విష్ణు సిమెంట్]], రాశి రిఫ్రాక్టరీస్, [[రాశి సిరామిక్స్]], [[తెలంగాణా పేపర్ మిల్స్]], రాశి సాఫ్టువేర్, రాశి ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ లిమిటెడ్ వంటి సంస్థలు స్థాపించారు. నేడు బి.వి రాజు ఫౌండేషన్, శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆయన అశయాలకు మారు రూపాలుగా నిలిచాయి.
గ్రామాలలో పారిశుధ్యం, త్రాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలకు ఈ సంస్థలు కృషి చేశాయి. విద్యారంగం అభివృద్ధికి [[మెదక్ జిల్లా]] నర్సాపూర్ లో 'శ్రీ బి.వి రాజు ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియూ కుముదవల్లికి సమీపంగా ఉన్న [[భీమవరం]]లొ విష్ణు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, శ్రీమతి సీతా పాలిటెక్నిక్, శ్రీ బి.వి రాజు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ స్థాపించబడ్డాయి. భారత ప్రభుత్వం ఈయనకు 2001 లో పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. మరణానంతరం ఆయన పార్ధీవదేహాన్ని విష్ణు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆవరణలో సమాధి చేయబడింది. ప్రస్తుతం ఆయన మనుమడైన విష్ణురాజు అంజనీ సిమెంట్స్, తాతగారు స్థాపించిన సంస్థలకు సారధ్యం వహిస్తున్నారు.
|