1864: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
== జననాలు ==
* [[జూన్ 29]]: [[అశుతోష్ ముఖర్జీ]], బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త, గణితం, సైన్సు, న్యాయశాస్త్రాల్లో నిష్ణాతుడు మరియు సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త. (మ.1924)
* [[ఆగస్టు 31]]: [[ఆదిభట్ల నారాయణదాసు]], హరికథా పితామహుడు. (మ.1945)
* [[అక్టోబరు 19]]: [[ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ]], మహోపాధ్యాయ బిరుదాంకితుడు, తెలుగు, సంస్కృత, ప్రాకృత, ఆంగ్ల భాషా పండితుడు, తొలితరం తెలుగు కథకుడు. (మ.1933)
"https://te.wikipedia.org/wiki/1864" నుండి వెలికితీశారు