కోట్ల విజయభాస్కరరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
| image = Kotla vijayabhaskarareddy.jpg
| caption = కోట్ల విజయభాస్కరరెడ్డి
| birth_date =[[1920ఆగష్టు 16]], [[ఆగష్టు 161920]]
| birth_place =[[కర్నూలు]] జిల్లాలోని [[లద్దగిరి]]
| residence = [[హైదరాబాదు]], [[తెలంగాణ]]
| death_date =[[సెప్టెంబర్ 27]], [[2001]]
| death_place =
పంక్తి 26:
}}
 
కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడైన '''కోట్ల విజయభాస్కరరెడ్డి''' ([[ఆగష్టు 16]], [[1920]] - [[సెప్టెంబర్ 27]], [[2001]]), [[ఆంధ్ర ప్రదేశ్]] [[ముఖ్యమంత్రి]]గా రెండు సార్లు పనిచేశాడు. [[1982]] - [[1983]] లో మొదటిసారి, మరియు [[౧౯౯౨]] నుండి [౧౯౯౪]] వరకు రెండవసారి పదవిలో ఉన్నాడు. ఆయన కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేసాడు.విజయభాస్కర రెడ్డి[[1920]] [[ఆగష్టు 16]] న [[కర్నూలు]] జిల్లాలోని [[లద్దగిరి]] గ్రామములో జన్మించాడు. ఈయనకు భార్య శ్యామలా దేవి మరియు ఇద్దరు కుమారులు (సూర్యప్రకాశ్ రెడ్డి, రమేష్ రెడ్డి) మరియు ముగ్గురు కుమార్తెలు (వాసంతి, ఇందుమతి, వరలక్ష్మి) కలరు. విజయభాస్కరరెడ్డి [[సెప్టెంబర్ 27]], [[2001]] న మరణించాడు.
== రాజకీయ జీవితం ==
తొలిసారి 1955లో ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 2 సార్లు కర్నూలు జిల్లా పరిషత్తు చైర్మెన్‌గా పనిచేశాడు. మొత్తం 5 సార్లు శాసనసభకు, 6 సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. రాష్ట్ర మంత్రిగా, కేంద్రమంత్రిగా, 3 సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగినాడు.