1908: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
* [[జూలై 7]]: [[కొమ్మూరి పద్మావతీదేవి]], తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి. (మ.1970)
* [[ఆగష్టు 5]]: [[చక్రపాణి]], ప్రఖ్యాతి పొందిన బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత మరియు దర్శకులు. (మ.1975)
* [[ఆగష్టు 24]]: [[రాజ్ గురు]], స్వాతంత్ర ఉద్యమ విప్లవకారుడు, [[భగత్ సింగ్]] సహచరుడు. (మ.1931)
* [[సెప్టెంబరు 3]]: [[ జమలాపురం కేశవరావు]], హైదరాబాదు రాష్ట్రానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1953)
* [[సెప్టెంబరు 8]]: [[చెలికాని అన్నారావు]], తిరుమల తిరుపతి దేవస్థానం లో అధికారి, స్వామివారి దర్శనానికి వచ్చే యాత్రికులకు విశేషమైన సౌకర్యాలు కల్పించడం ఈయన తోనే ఆరంభమయింది.
"https://te.wikipedia.org/wiki/1908" నుండి వెలికితీశారు