1924: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
* [[జూన్ 2]]: [[పర్సా సత్యనారాయణ]], కార్మిక నేత, మార్క్సిస్టు యోధుడు. (మ.2015)
* [[జూన్ 3]]: [[ఎం.కరుణానిధి]], తమిళనాడు ముఖ్యమంత్రి.
* [[జూన్ 8]]: [[డి.రామలింగం]], ప్రముఖ రచయిత. (మ.1993)
* [[జూన్ 15]]: [[ద్వారం భావనారాయణ రావు]], ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు మరియు [[ద్వారం వెంకటస్వామి నాయుడు]] గారి కుమారుడు. (మ.2000)
* [[జూలై 3]]: [[మారెళ్ల కేశవరావు]], సుప్రసిద్ధ వాయులీన విద్వాంసులు. (మ.1993)
"https://te.wikipedia.org/wiki/1924" నుండి వెలికితీశారు