అభ్యుదయ రచయితల సంఘం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అభ్యుదయ రచయితల సంఘం''' (టూకీగా '''అరసం''') సామాజిక అభ్యుదయాన్ని కోరే [[రచయిత]]ల సంఘం. జాతీయ స్థాయిలో 1936వ సంవత్సరంలో అఖిల భారత అరసం ఏర్పడింది.
జాతీయ స్థాయిలో 1936వ సంవత్సరంలో అఖిల భారత అరసం ఏర్పడింది.
ఇది [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలో 1943వ సంవత్సరంలో [[తెనాలి]] పట్టణంలో ఏర్పడింది. ఆనాటి ప్రధమ సమావేశానికి ప్రముఖ రచయిత [[తాపీ ధర్మారావు]] గారు అధ్యక్షత వహించారు.ఈ సంఘపు [[స్వర్ణోత్సవాలు]] కూడా తెనాలిలోనే 1994 ఫిబ్రవరి 12 మరియు 13 తేదీలలో నిర్వహించారు.<ref>{{cite book|last1=నేతి|first1=పరమేశ్వరశర్మ|title=నూరేళ్ల తెనాలి రంగస్థలి|date=2006|publisher=సప్తసింధు|location=తెనాలి|pages=482-483|accessdate=20 February 2016}}</ref>
 
==చరిత్ర==
దీనికి 1935లో ఇంగ్లాండ్‌లో పునాదులు పడ్డాయని చరిత్ర చెబుతున్నది. 1936లో [[లక్నో]]లో జరిగిన ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ తొలి సభలు తోడ్పడ్డాయి. రవీంద్రనాథ్ టాగోర్ మరియు ప్రేమ్‌చంద్ వంటివారి మద్దత్తు, మంటో, చుగ్తాయ్, ముల్క్‌రాజ్ ఆనంద్ వంటివారి భాగస్వామ్యంతో జరగడం వల్ల ఈ సభలు దేశం నలుమూలలా రచయితలను ఆకర్షించాయి.
 
==మూలాలు==