2004 సునామీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మరికొన్ని వివరాలు చేర్పు
పంక్తి 1:
డిసెంబరు 26, 2004 వ సంవత్సరంలో [[హిందూ మహా సముద్రం]]లో సుమత్రా, ఇండోనేషియా దేశాలకి దక్షిణ తీరం కేంద్రంగా ఏర్పడిన [[సునామీ]] 14 దేశాల్లో సుమారు 230,000 మందిని పొట్టనబెట్టుకుంది. దీని పరిమాణం 9.1–9.3 గా నమోదయ్యింది. భారత భూభాగంలోని టెక్టానిక్ ప్లేట్లు, బర్మా భూభాగానికి చెందిన టెక్టానిక్ ప్లేట్లతో రాపిడి చెందడం వల్ల సముద్రగర్భంలో భారీ భూకంపాలు ఏర్పడ్డాయి. దీని ఫలితంగా సముద్రపు అలలు సుమారు 30 మీటర్ల ఎత్తు వరకు ఎగిరి పడి తీర ప్రాంతాలను ముంచి వేశాయి. ఈ విపత్తు వల్ల [[ఇండోనేషియా]] తీవ్రంగా నష్టపోయింది. [[శ్రీలంక]], [[భారతదేశం]], [[థాయ్ లాండ్]] దేశాలు కూడా ఈ భూకంపం ధాటికి నష్టపోయాయి. ప్రపంచలోనే అత్యంత ఘోరవిపత్తుల్లో ఒకటిగా నిలిచిపోయింది. [[సీస్మోగ్రాఫు]] మీద రికార్డయిన మూడో అతి పెద్ద భూకంపం ఇది.
 
[[వర్గం:ప్రకృతి వైపరీత్యాలు]]
"https://te.wikipedia.org/wiki/2004_సునామీ" నుండి వెలికితీశారు