ఆర్కాట్ రంగనాథ మొదలియారు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 28:
'''ఆర్కాట్ రంగనాథ మొదలియారు''' ([[జూన్ 29]], [[1879]] - [[1950]]) భారత రాజకీయనాయకుడు, [[బళ్ళారి]]కి చెందిన [[దివ్యజ్ఞాన సమాజము|దివ్యజ్ఞాన సమాజస్తుడు]]. ఈయన 1926 నుండి 1928 వరకు మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వంలో ప్రజారోగ్య మరియు ఎక్సైజు శాఖా మంత్రిగా పనిచేశాడు.
రంగనాథ మొదలియారు [[1879]], జూన్ 29న
రంగనాథ మొదలియారు 1914లో యంగ్ మెన్స్ ఇండియన్ అసోషియేషన్ను స్థాపించి, 1915లో గోఖలే హాలును నిర్మింపజేశాడు. 1924లో అనిబీసెంట్తో పాటు జాతీయ సమావేశ సదస్య బృందంలో భాగంగా లండన్ ను సందర్శించాడు.
పంక్తి 34:
[[జస్టిస్ పార్టీ]] నాయకుడు [[పానగల్ రాజా]] యొక్క ప్రోద్భలంతో రంగనాథ మొదలియారు రాజకీయాలలో చేరి, మద్రాసు శాసనమండలికి బళ్ళారి నియోజకవర్గం నుండి పోటీచేసి సభకు ఎన్నికయ్యాడు. 1926 నుండి 1928 వరకు [[పి.సుబ్బరాయన్]] ప్రభుత్వంలో ప్రజారోగ్య మరియు ఎక్సైజు శాఖా మంత్రిగా పనిచేశాడు. 1928లో సైమన్ కమీషన్ రాకను నిరసిస్తూ, మంత్రిగా రాజీనామా చేశాడు. ఈయన స్థానంలో ఎస్. ముత్తయ్య ముదలియారు మంత్రి అయ్యాడు.
రాజీనామా చేసిన తర్వాత రంగనాథ మొదలియారు [[భారత జాతీయ
చివరి రోజుల్లో రంగనాథ మొదలియారు, వి.ఆర్.రామలింగ ముదలియారుతో కలిసి [[హోస్పేట]]లో ఇండియా సుగర్స్ అనే పంచదార మిల్లును ప్రారంభించాడు.
|