బాపట్ల: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 41:
శ్రీ ప్రసన్న దుర్గా భవానీ మాత ఆలయం:- స్థానిక ఎస్.ఎన్.పి.అగ్రహారంలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం, వైశాఖమాసంలో వైభవంగా నిర్వహించెదరు. [1]
శ్రీ సుందరవల్లీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ క్షీరభావనారాయణస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో 1423వ బ్రహ్మోత్సవాలు 2016,మే నెలలో వైశాఖ పౌర్ణమి (2016,మే-21) సందర్భంగా వైభవంగా నిర్వహించుచున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా, స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించినారు. అనంతరం మాడవీధులలో పెండ్లి కుమారుడు, పెండ్లికుమార్తెల ఉత్స విగ్రహాలతో గ్రామోత్సవం నయనానందకరంగా నిర్వహించినారు. [2]
===సముద్రతీరం===
|